Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమా నాగిరెడ్డి ఇకలేరు... పత్రిక కార్యకర్తలతో మాట్లాడుతూనే కుప్పకూలిపోయారు..

రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ గుర్తింపు కలిగిన రాజకీయ నేత భూమా నాగిరెడ్డి ఇకలేరు. ఆదివారం ఉదయం గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయస్సు 54 యేళ్లు. ఆదివారం ఉదయం పార్టీ నే

Webdunia
ఆదివారం, 12 మార్చి 2017 (12:45 IST)
రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ గుర్తింపు కలిగిన రాజకీయ నేత భూమా నాగిరెడ్డి ఇకలేరు. ఆదివారం ఉదయం గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయస్సు 54 యేళ్లు. ఆదివారం ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, వారితో మాట్లాడుతూ ఉండగానే కుప్పకూలి పోయారు. ఆ వెంటనే ఆయనను హుటాహుటిన ఆళ్ళగడ్డ ఆస్పత్రికి కార్యకర్తలు, నేతలు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్య సేవల కోసం నంద్యాల ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్సకు ఏమాత్రం స్పందించక పోవడంతో భూమా మరణించినట్టు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. 
 
భూమా నాగిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మూడేళ్ల క్రితం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆయన భార్య శోభా నాగిరెడ్డి మృతిచెందారు. భూమా నాగిరెడ్డి అకాల మృతితో ఆయన కుటుంబసభ్యులు, పార్టీ నేతలు, అనుచరులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భూమా నాగిరెడ్డికి గతంలో గుండెపోటు రావడంతో బైపాస్‌ సర్జరీ నిర్వహించారు. వారంరోజుల క్రితం మరోసారి గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments