Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదుకు ఇంటర్య్వూకని వచ్చిన భీమవరం మహిళ అదృశ్యం

ఇంటర్య్వూకు వచ్చిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని రామచంద్రాపురానికి చెందిన నరేష్‌ వర్మ భార్య ఎం.శ్రావణి (24) ఈ నెల 1వతేదీన నగరంలో ఉద్య

Webdunia
బుధవారం, 16 మే 2018 (12:57 IST)
ఇంటర్య్వూకు వచ్చిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని రామచంద్రాపురానికి చెందిన నరేష్‌ వర్మ భార్య ఎం.శ్రావణి (24) ఈ నెల 1వతేదీన నగరంలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వచ్చింది. ఇంటర్వ్యూ తర్వాత ఉప్పల్‌లో ఉండే స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. 
 
మరుసటిరోజు భీమవరం వెళ్లేందుకు శ్రావణిని ఆమె స్నేహితురాలు ఉప్పల్‌ రింగురోడ్డులో దింపేసి వెళ్లింది. ఆ తర్వాత శ్రావణి ఇంటికి చేరుకోలేదు. సెల్‌ఫోన్‌ సైతం స్విచ్ఛాప్‌ చేసి ఉంది. ఆచూకీ లభించకపోవడంతో శ్రావణి సోదరుడు సత్యనారాయణరాజు మంగళవారం ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments