Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగితోనే నా చెల్లెలు ప్రాణాలు కోల్పోయింది.. ఇదిగోండి ధ్రువీకరణ పత్రం!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (17:06 IST)
తెలంగాణ రాష్ట్రంలో డెంగీనే లేదని ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య వెల్లడించడం అత్యంత దారుణమని.. సమస్యను ఎదుర్కోలేకే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని టీకాంగ్ నేత భట్టి విక్రమార్క అన్నారు. డెంగీతోనే తన చెల్లెలు మరణించిందని, ఆమె మరణ ధ్రువపత్రాన్ని ప్రభుత్వానికి పంపిస్తానని.. అప్పుడైన కళ్లు తెరవాలని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తెలంగాణలో అనేక సమస్యలున్నప్పటికీ వాటిని పరిష్కరించే దిశగా టీఆర్ఎస్ సర్కారు ఎలాంటి ప్రయత్నం చేయలేదని భట్టి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల దోపిడీలను రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడతామని హెచ్చరించారు.
 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments