Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సబ్ స్టేషన్ వద్ద హల్చల్ చేసిన ఎలుగుబంట్లు

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (12:49 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. తిరుమల నడకదారి మార్గంలో వన్యప్రాణులు కనిపిస్తూ భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో తిరుమల సబ్‌స్టేషన్ సమీపంలో ఏకంగా మూడు ఎలుగుబంట్లు సంచరించాయి. వీటిని చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. 
 
ఈ ఎలుగుబంట్లను చూసిన భక్తులు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించడంతో సైరెన్ మోగిస్తూ వాటిని అటవీ ప్రాంతం వైపు తరివేశారు. అర్థరాత్రిపూట ఒకేచోటు మూడు ఎలుగుబంట్లు కనిపించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. కాగా, గత కొన్ని రోజులుగా తిరుమల కొండకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments