Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో బంద్... తిరుమలలో శ్రీవారి భక్తుల అవస్థలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు చేపట్టిన బంద్‌తో పాటు.. నేతలు చేస్తున్న ఆందోళనతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (12:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు చేపట్టిన బంద్‌తో పాటు.. నేతలు చేస్తున్న ఆందోళనతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిపోలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగుపయమవుతున్న భక్తులు బస్సులు లేక బస్టాండ్‌లోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రైవేటు వాహనాలను కూడా తిరగడం లేదు. షాపులన్నీంటినీ మూసివేశారు. బంద్‌ కారణంగా తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య కూడా తగ్గిపోయింది.
 
బంద్‌ ప్రభావం తిరుమలపై పడిందని స్పష్టంగా చెప్పవచ్చు. కంపార్టుమెంట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సర్వదర్శనంతో పాటు కాలినడకన దర్శనానికి వెళ్లే భక్తులు కంపార్టుమెంటులోకి వెళ్లకుండా నేరుగా క్యూలైన్‌ ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. గంటలోనే శ్రీవారి దర్శనం భక్తులకు లభిస్తోంది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments