Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో బంద్... తిరుమలలో శ్రీవారి భక్తుల అవస్థలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు చేపట్టిన బంద్‌తో పాటు.. నేతలు చేస్తున్న ఆందోళనతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (12:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు చేపట్టిన బంద్‌తో పాటు.. నేతలు చేస్తున్న ఆందోళనతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిపోలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగుపయమవుతున్న భక్తులు బస్సులు లేక బస్టాండ్‌లోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రైవేటు వాహనాలను కూడా తిరగడం లేదు. షాపులన్నీంటినీ మూసివేశారు. బంద్‌ కారణంగా తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య కూడా తగ్గిపోయింది.
 
బంద్‌ ప్రభావం తిరుమలపై పడిందని స్పష్టంగా చెప్పవచ్చు. కంపార్టుమెంట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సర్వదర్శనంతో పాటు కాలినడకన దర్శనానికి వెళ్లే భక్తులు కంపార్టుమెంటులోకి వెళ్లకుండా నేరుగా క్యూలైన్‌ ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. గంటలోనే శ్రీవారి దర్శనం భక్తులకు లభిస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments