Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.10 లక్షల పాతనోట్లతో బాలకృష్ణ సతీమణి... ఆ డబ్బును ఏం చేశారో తెలుసా?

తిరుపతి విమానాశ్రయంలో 10 లక్షల రూపాయల పాతనోట్లు తీసుకువచ్చి దొరికిపోయారు ప్రముఖ సినీనటుడు బాలక్రిష్ణ సతీమణి వసుంధర. అయితే ఆ పాతనోట్లకు సంబంధించిన లావాదేవీలను మొత్తాన్ని అధికారులకు చూపించడంతో అక్కడి నుంచి బయటపడ్డారు. కానీ డబ్బులను ఆ తరువాత ఏం చేశారా అ

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (15:06 IST)
తిరుపతి విమానాశ్రయంలో 10 లక్షల రూపాయల పాతనోట్లు తీసుకువచ్చి దొరికిపోయారు ప్రముఖ సినీనటుడు బాలక్రిష్ణ సతీమణి వసుంధర. అయితే ఆ పాతనోట్లకు సంబంధించిన లావాదేవీలను మొత్తాన్ని అధికారులకు చూపించడంతో అక్కడి నుంచి బయటపడ్డారు. కానీ డబ్బులను ఆ తరువాత ఏం చేశారా అన్న విషయం చాలామందికి తెలియదు. అయితే ఆ నగదు మొత్తాన్ని తిరుమల శ్రీవారి హుండీకే సమర్పించారు వసుంధర.
 
శ్రీవారి విఐపి విరామ సమయంలో వేంకటేశ్వరుడిని దర్శిచుకున్న వసుంధర డబ్బు మొత్తాన్ని కట్టలుగా కట్టి హుండీలో సమర్పించారు. ఈ విషయాన్ని తితిదే ప్రకటించపోయినా ఆమె సన్నిహితులు మాత్రం మీడియాకు తెలిపారు. అయితే బాలక్రిష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో ముడుపులు సమర్పించడానికే వసుంధర తిరుమలకు వచ్చినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments