సజ్జలకి అయ్యన్న సెటైర్లు

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (13:21 IST)
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ఆయన ఏమన్నారంటే...
 
"జగన్ రెడ్డి..ఇప్పటికైనా అక్రమాస్తులు ప్రభుత్వ ఖజానాకి జమ చేసి చట్టాన్ని గౌరవించండి.  ఏడాదిలో రాజకీయ నాయకుల పై పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ పూర్తి చెయ్యాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

43 వేల కోట్ల ప్రజా ధనం దోపిడీ,యాలహంక రాజప్రసాదం,లోటస్ పాండ్ ప్యాలస్,తాడేపల్లి లో విలాసవంతమైన విల్లా,పేదల భూములు కొట్టిసి కట్టిన ఇడుపులపాయ ఎస్టేట్,దొంగ సొమ్ముతో పెట్టిన సాక్షి,క్విడ్ ప్రోకోతో పెట్టిన భారతి సిమెంట్స్ ఇలా అనేక ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది.

రకరకాల పిటిషన్లు వేసి 10 ఏళ్ళు గడిపేసారు.ఇప్పటికైనా దోచుకున్న సొత్తు ప్రజలకు ఇచ్చేయండి. లేకపోతే మరోసారి జైలుబాట తప్పదు. చట్టాల గురించి లెక్చర్లు ఇస్తున్న సజ్జల రెడ్డి ముందు అక్రమ సొత్తుతో కట్టిన ఇళ్లను కాళీ చెయ్యమని జగన్ రెడ్డిని డిమాండ్ చెయ్యాలి."

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran: ఇకపై మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను : కిరణ్ అబ్బవరం

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments