Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఐదుగురు జడ్జీలకు అదనపు భద్రత

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (18:32 IST)
రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం కేసులో తీర్పుచెప్పిన సుప్రీంకోర్టు జడ్జిలు ఐదుగురికి సెక్యూరిటీ పెంచారు. వాళ్లుంటున్న ఇళ్ల దగ్గర అదనంగా సెక్యూరిటీ టీమ్‌‌లను ఏర్పాటు చేశారు. 

ఇళ్ల దగ్గర బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. మొబైల్‌‌ ఎస్కార్ట్‌‌ టీమ్స్‌‌‌ను కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్పారు. సీజేఐ జస్టిస్‌‌ రంజన్‌‌ గొగొయ్‌‌, సీజేఐ డిజిగ్నేట్‌‌ జస్టిస్‌‌ శరద్‌‌ ఆర్వింద్‌‌ బాబ్డే, జస్టిస్‌‌ డి.వై. చంద్రచూడ్‌‌, జస్టిస్‌‌ అశోక్‌‌ భూషణ్‌‌, జస్టిస్‌‌ ఎస్‌‌.అబ్దుల్‌‌ నజీర్‌‌లు ఏళ్లపాటు నానుతున్న అయోధ్య కేసులో శనివారం తీర్పు చెప్పారు.

ఏ ఒక్క జడ్జికీ ఎలాంటి బెదిరింపులు రాకపోయినా ముందుస్తు చర్యల్లో భాగంగానే సెక్యూరిటీని పెంచినట్టు సీనియర్‌‌ అధికారి ఒకరు చెప్పారు. ప్రతి జడ్జి వెహికల్‌‌కి ఆర్మ్డ్‌‌ గార్డ్స్‌‌ ఉన్న ఎస్కార్ట్‌‌ వెహికల్స్‌‌ సెక్యూరిటీగా ఏర్పాటుచేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments