Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఐదుగురు జడ్జీలకు అదనపు భద్రత

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (18:32 IST)
రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం కేసులో తీర్పుచెప్పిన సుప్రీంకోర్టు జడ్జిలు ఐదుగురికి సెక్యూరిటీ పెంచారు. వాళ్లుంటున్న ఇళ్ల దగ్గర అదనంగా సెక్యూరిటీ టీమ్‌‌లను ఏర్పాటు చేశారు. 

ఇళ్ల దగ్గర బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. మొబైల్‌‌ ఎస్కార్ట్‌‌ టీమ్స్‌‌‌ను కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్పారు. సీజేఐ జస్టిస్‌‌ రంజన్‌‌ గొగొయ్‌‌, సీజేఐ డిజిగ్నేట్‌‌ జస్టిస్‌‌ శరద్‌‌ ఆర్వింద్‌‌ బాబ్డే, జస్టిస్‌‌ డి.వై. చంద్రచూడ్‌‌, జస్టిస్‌‌ అశోక్‌‌ భూషణ్‌‌, జస్టిస్‌‌ ఎస్‌‌.అబ్దుల్‌‌ నజీర్‌‌లు ఏళ్లపాటు నానుతున్న అయోధ్య కేసులో శనివారం తీర్పు చెప్పారు.

ఏ ఒక్క జడ్జికీ ఎలాంటి బెదిరింపులు రాకపోయినా ముందుస్తు చర్యల్లో భాగంగానే సెక్యూరిటీని పెంచినట్టు సీనియర్‌‌ అధికారి ఒకరు చెప్పారు. ప్రతి జడ్జి వెహికల్‌‌కి ఆర్మ్డ్‌‌ గార్డ్స్‌‌ ఉన్న ఎస్కార్ట్‌‌ వెహికల్స్‌‌ సెక్యూరిటీగా ఏర్పాటుచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments