Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంద్రాగ‌స్టు ప‌రేడ్ గౌండ్ లో క‌రోనా అలెర్ట్!

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (12:05 IST)
ఈసారి పంద్రాగ‌స్టు వేడుక అంతా క‌రోనా అలెర్ట్ తో కొన‌సాగుతున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో ఈ వేడుక‌ల‌కు ప‌రిమిత సంఖ్య‌లో అతిథుల‌ను ఆహ్వానిస్తున్నారు.

విజయవాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ ప‌రిశీలించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కొనసాగుతున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లు, వేడుకల రిహార్సల్స్ ను అయ‌న ద‌గ్గ‌రుండి చూశారు.

పోలీస్ పరేడ్, ముఖ్యమంత్రి ప్రసంగం, మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ముఖ్యమంత్రి హాజరుకానున్న నేపథ్యంలో పటిష్టమైన బద్రత చర్యలు చేపడుతున్న పోలీస్ శాఖ ఈసారి కోవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తోంది.

డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ, కోవిడ్ దృష్ట్యా వివిఐపి, విఐపిలతో పాటు పరిమితి స్థాయిలో మాత్రమే సందర్శకులకు అనుమతి ఉంటుంద‌న్నారు. వర్షంలో సైతం పరేడ్ కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం... ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం అని డిజిపి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)

Durgesh: నంది అవార్డుపై చర్చ - సినిమా రంగ సమస్యలపై పాలనీ కావాలి : ఎ.పి. మంత్రి దుర్గేష్

ఎక్కడికెళ్లినా ఆ దిండుతో పాటు జాన్వీ కపూర్ ప్రయాణం.. ఎందుకు?

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments