Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంద్రాగ‌స్టు ప‌రేడ్ గౌండ్ లో క‌రోనా అలెర్ట్!

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (12:05 IST)
ఈసారి పంద్రాగ‌స్టు వేడుక అంతా క‌రోనా అలెర్ట్ తో కొన‌సాగుతున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో ఈ వేడుక‌ల‌కు ప‌రిమిత సంఖ్య‌లో అతిథుల‌ను ఆహ్వానిస్తున్నారు.

విజయవాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ ప‌రిశీలించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కొనసాగుతున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లు, వేడుకల రిహార్సల్స్ ను అయ‌న ద‌గ్గ‌రుండి చూశారు.

పోలీస్ పరేడ్, ముఖ్యమంత్రి ప్రసంగం, మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ముఖ్యమంత్రి హాజరుకానున్న నేపథ్యంలో పటిష్టమైన బద్రత చర్యలు చేపడుతున్న పోలీస్ శాఖ ఈసారి కోవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తోంది.

డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ, కోవిడ్ దృష్ట్యా వివిఐపి, విఐపిలతో పాటు పరిమితి స్థాయిలో మాత్రమే సందర్శకులకు అనుమతి ఉంటుంద‌న్నారు. వర్షంలో సైతం పరేడ్ కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం... ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం అని డిజిపి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments