Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంటపై ఆగంతకుల హత్యాయత్నం: వ్యక్తి మృతి!

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (11:34 IST)
ఓ జంటపై ఆగంతకుల హత్యాయత్నం చేసిన ఘటనలో అమరేష్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. శశికళ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కర్నూలు జిల్లా కౌతాలం మండలం మెగలినూరులో చోటుచేసుకుంది. 
 
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శశికళ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. వివాహేతర సంబంధమే దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమరేష్ మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments