Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడగవిప్పిన ఫ్యాక్షనిజం: వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి

Webdunia
మంగళవారం, 22 జులై 2014 (12:33 IST)
అనంతపురంలో ఫ్యాక్షనిజం పడగవిప్పింది. జిల్లాలోని తాడిపత్రి మండలం కొండేపల్లి గ్రామంలో జరిగిన గొడవల్లో వైఎస్సార్సీపీ కార్యకర్త రంగయ్యనాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. టీడీపీకి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
 
రంగయ్యనాయుడిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రంగయ్యనాయుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
మరోవైపు అనంతపురం, గుంటూరు జిల్లాల్లో వైసీపీ కార్యకర్తలపై ప్రత్యర్థులు దాడిచేశారు. గుంటూరు జిల్లాలోని రెంటచింతల మండలం మంచికల్లులో వైసీపీ కార్యకర్త నాగిరెడ్డిపై ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడి చేశారు. శత్రువులు గొడ్డళ్లతో నరకడంతో నాగిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments