Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటిఎం పగులగొట్టి... నగదు చోరీ

Webdunia
గురువారం, 26 మార్చి 2015 (08:59 IST)
చిల్లర గ్యాంగుకు కడప నగరంలోని ఓ ఏటిఎంపై కన్ను పడింది. పెద్దగా రద్దీలేని ప్రాంతం కావడంతో దాని పని పట్టాలనుకున్నారు. అందుకు గురువారం తెల్లవారుజామున ముహూర్త కుదుర్చుకున్నారు. నేరుగా వెళ్లి అందులోని మెషిన్లను బద్ధలుకొట్టి ఉన్న నగదుతో ఉడాయించారు. వివరాలిలా ఉన్నాయి. 
 
కడప నగరంలోని అప్సర థియేటర్ రోడ్డులోని శివాలయం సమీపంలో ఉన్న ఏటీఎం ఎస్బీఐ ఏటిఎం ఉంది. ఇక్క పెద్దగా జనసంచారం ఉండదు. రాత్రిళ్లయితే అస్సలుండదు. గురువారం తెల్లవారుజామున కొంతమంది దొంగలు ప్రవేశించి రెండు ఏటీఎం యంత్రాలను పగులగొట్టి, నగదు దోచేశారు. 
 
చోరీకి గురైన సొమ్ము లక్షల్లోనే ఉంటుందని అంచనా. అయితే బ్యాంకు అధికారులు ఇంకా లెక్కలు తీయలేదు. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, విచారణ ప్రారంభించారు.
 
 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments