Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ బహిష్కరణల సంగతేమిటి?: అచ్చెన్నాయుడు ప్రశ్న

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (10:10 IST)
టీడీపీ ఎన్నికల బహిష్కరణను విమర్శిస్తున్న వైసీపీ నేతలకు ట్విటర్‌ వేదికగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కౌంటర్‌ ఇచ్చారు. ‘‘మూడేళ్ళు అసెంబ్లీని బహిష్కరించారు.

2013లో ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరించారు. అదే ఏడాది కొన్ని జిల్లాల్లో సహకార ఎన్నికలను బహిష్కరించారు. 2015లో ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక బహిష్కరించారు. 2018లో తెలంగాణ ఎన్నికలకు తోక ముడిచారు.

2020లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు తోక ఎందుకు ముడిచారు? తొమ్మిదేళ్ళ నుంచి జగన్‌ రెడ్డి తన సీబీఐ విచారణను ముందుకు సాగనీయకుండా బహిష్కరించాడు.

ఇన్ని బహిష్కరణలు మీ వెనుక పెట్టుకొని పెద్ద పుడింగిలాగా బిల్డప్‌ ఇవ్వకు, అసహ్యంగా ఉంటుంది సాయిరెడ్డి’’ అంటూ అచ్చెన్న శుక్రవారం ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments