Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం: భూమిపూజకు స్థలం సిద్ధం!

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (19:16 IST)
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి వచ్చే నెల ఆరో తేదీన శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. భూమిపూజకు ఎక్కడ అనుకూలత ఉంటుందన్న దానిపై అధికారులు, వాస్తు సిద్ధాంతులు రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. చివరికి, రాజధాని ప్రాంతానికి ఈశాన్యంలో ఉన్న తాళ్లాయపాలెంను ఎంపిక చేసినట్టు సమాచారం. 
 
తుళ్లూరు మండలంలోని ఈ గ్రామం శైవక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. పైగా కృష్ణాతీరాన ఉండడం అదనపు అనుకూలత అని అధికారులు అంటున్నారు. అంతేగాకుండా.. రాజధాని భూసమీకరణలో ఇక్కడి రైతుల భాగస్వామ్యమే ఎక్కువ. దీంతో, ఇక్కడే భూమిపూజ చేయాలని సర్కారు నిర్ణయించింది. దీనిపై, శుక్రవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments