Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేకాడుతూ దొరికిన ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (20:27 IST)
చిత్తూరు జిల్లా పలమనేరులోని లాడ్జిలో మంగళవారం పేకాట ఆడుతూ ఓ ఏఎ్‌సఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు. విధి నిర్వహణలో ఉన్న వీరు.. భోజన విరామ సమయంలో యూనిఫాంలోనే పేకాటాడుతూ దొరికిపోయారు.

వీరి నుంచి స్థానిక పోలీసులు 9014 నగదును స్వాధీనం చేసుకున్నారు. దొరికింది తమవారే కావడంతో తొలుత ఈ విషయాన్ని స్థానిక పోలీసు అధికారులు బయటికి పొక్కకుండా చూసినప్పటికీ ‘విలేఖరులు’ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత చర్యలకు ఉపక్రమించారు. కేసు నమోదు చేసి నిందితులను స్వాధీనంలో ఉంచుకున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణ్ బాబు ను మా అమ్మ కళ్యాణీ అని పిలిచేవారు, అదృష్టంగా భావిస్తున్నా - అల్లు అరవింద్ :

ప్రమాదమూ లేదూ పాడూ లేదు ... నేను క్షేమంగా ఉన్నాను : కాజల్ అగర్వాల్

రంగీలాకు మూడు దశాబ్దాలు.. ఐకానిక్ పాటకు డ్యాన్స్ చేసిన ఊర్మిళ

Chiru: శంకర్ దాదా జిందాబాద్ తరహాలో మన శంకరవర ప్రసాద్ సినిమా వస్తుందా!

Manoj: నా కమ్ బ్యాక్ ఫిలిమ్ మిరాయ్ పది పార్ట్ లుగా రావాలి : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments