Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా ఇవ్వలేకే.. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం : అరుణ్ జైట్లీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఓ క్లారిటీ ఇచ్చారు. ‘హోదాతో సమానమైన సహాయం’ ఎలా ఉంటుంది? నిజంగానే ‘హోదా’లేని లోటు తీరుతుందా? అనే చ

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (09:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఓ క్లారిటీ ఇచ్చారు. ‘హోదాతో సమానమైన సహాయం’ ఎలా ఉంటుంది? నిజంగానే ‘హోదా’లేని లోటు తీరుతుందా? అనే చర్చ మొదలు కాగానే, దీనిపై ఆయన స్పందించారు. 
 
ప్రత్యేక హోదా లభిస్తే, కేంద్ర ప్రాయోజిత పథకాలకు (సీఎస్‌ఎస్‌) కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులను గ్రాంటుగా, 10 శాతం రుణం రూపంలో ఇస్తుంది. ఈ పది శాతం రుణాన్ని మాత్రం రాష్ట్రం తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు హోదా లేదు కాబట్టి... సీఎస్‌ఎస్‌ కింద కేంద్రం 60 శాతం నిధులు ఇస్తోంది. ప్రత్యేక హోదా అమలైతే మరో 30 శాతం నిధులు అదనంగా వస్తాయని తెలిపారు. ఒక అంచనా ప్రకారం అవి యేడాదికి రూ.3 వేల కోట్లు వరకు ఉంటాయి. ఈ నిధుల్ని నగదు రూపంలో చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments