Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ విభజనపై షిండే, చిదంబరం, ఆజాద్‌లకు అరెస్టు వారెంట్లు...

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2014 (18:10 IST)
ఆంధ్రప్రదేశ్ విభజనను అస్తవ్యస్తంగా చేశారంటూ ముగ్గురు మాజీ కేంద్ర మంత్రులపై కోర్టులో దాఖలైన పిటీషన్ నేపధ్యంలో ఆ ముగ్గురూ కోర్టుకు హాజరు కాలేదు కాబట్టి అరెస్ట్‌ చేయాలంటూ అనంతపురం కోర్టు వారెంట్లు జారీ చేసింది. ఏపీ రాష్ట్ర విభజన అంశానికి సంబంధించిన కేసులో వీరికి వారెంట్లు జారీ అయ్యాయి. గత యూపీఏ ప్రభుత్వంలో రాష్ట్ర విభజనపై నియమించిన జీవోఎం సభ్యులైన సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, పి. చిదంబరంలపై బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తున్నట్లు శుక్రవారం కోర్టు పేర్కొంది. కోర్టుకు వారు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఈ మాజీ కేంద్ర మంత్రులు ఈ కేసుపై ఎలా స్పందిస్తారో....

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments