Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి ప‌న్నుపై నిర‌స‌న, సీపీఎం,సిపిఐ నేత‌ల అరెస్ట్

Webdunia
బుధవారం, 28 జులై 2021 (16:11 IST)
విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను కు వ్యతిరేకం గా
విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. సీపీఎం,సిపిఐ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున‌ ఆందోళన చేశారు.

వారంద‌రినీ పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. క‌మ్మూనిస్టు నాయ‌కుల్ని ఎత్తి మ‌రీ వ్యానుల్లోకి ఎక్కించి అరెస్టు చేశారు. మోడీ- జగన్ ప్రభుత్వాలు తెచ్చిన పన్నుల భారాలకు విజయవాడ కౌన్సిల్, పాలక పక్షం బాధ్య‌త వ‌హించాల‌ని సీపీఎం నాయ‌కుడు సి.హెచ్. బాబూరావు అన్నారు.

ఆస్తి ప‌న్నుపై రబ్బర్ స్టాంప్ వేసి ఆమోదిస్తే, చరిత్ర హీనులుగా మిగిలిపోతార‌ని హెచ్చ‌రించారు. ప్రజాక్షేత్రంలో ఆందోళన ఉదృతమవుతోంద‌ని, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేస్తామ‌ని పేర్కొన్నారు. ధ‌ర్నా చేసిన సీపీఎం నేతలు సిహెచ్ బాబూరావు, డివి కృష్ణా, డి. కాశీ నాథ్, సిపిఐ నేతలు శంకర్, కోటేశ్వరరావుతోపాటు 70 మంది కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments