Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యశ్రీ లబ్దిదారులు మోసగాళ్ల వలలో పడొద్దు

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (20:07 IST)
మోసగాళ్ళ వలలో పడి నష్టపోకుండా ఆరోగ్యశ్రీ లబ్దిదారులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇవో డాక్టర్ ఎ.మల్లికార్జున మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మధ్య కొందరు మోసగాళ్ళు ఫోన్ చేసి "మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా, ప్రభుత్వం నుంచి మీ అకౌంట్‌కి కొంత డబ్బు పంపుతాం, మీ అకౌంట్‌లో ప్రస్తుతం ఎంత డబ్బు ఉంది, మీ డెబిట్ కార్డు లేక క్రెడిట్ కార్డు నెంబర్ చెప్పండి, సివివి నెంబర్ చెప్పండి, ఓటీపీ చెప్పండి  అని కొందరు మోసగాళ్ళు ఫోన్  ద్వారా అడుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది " అని ఆయన పేర్కొన్నారు.

దీనికి సంబంధించి ఒక వీడియో క్లిప్పింగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోందనీ, దీనికీ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌కి ఎటువంటి సంబంధమూ లేదనీ ఆయన వివరించారు.

"ఆరోగ్యశ్రీ ఆఫీసు వాళ్లు మీ బ్యాంకు వివరాలు, ఓటీపీ నెంబర్, సి.వి.వి నెంబర్ ఎప్పుడూ అడగరు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అటువంటి మోసగాళ్ళ వలలో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి"  అని మల్లికార్జున తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments