Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వద్దా?: సిఐటియు

Webdunia
మంగళవారం, 12 మే 2020 (21:23 IST)
రాజధానిలో పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన  బాట పట్టి ఐదు రోజులు అవుతున్నప్పటికీ అధికారులు ఏజెన్సీ బాధ్యులు స్పందించకపోవడం అన్యాయమని సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్షులు ఎం రవి అన్నారు.
 
ఎర్రబాలెం పంచాయతీ కార్యాలయం వద్ద నాలుగు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారంనాడు ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి రవి మాట్లాడుతూ.. ఏజెన్సీకి పారిశుద్ధ్య పనులు అప్పగించిన సీఆర్డీఏ అధికారులు ఏజెన్సీ కార్మికులకు సక్రమంగా జీతాలు ఇవ్వకుండా కాల్చుకు తింటుంటే చోద్యం చూడటం ఏమిటని రవి ప్రశ్నించారు.

ఏజెన్సీ బాధ్యులు రాజధాని లోని 29 గ్రామాలలో  ఏ గ్రామంలోనైనా ఎ ఒక్క పారిశుద్ధ్య  కార్మికుడు కైనా చేతులు కడుక్కునేందుకు ఒక్క సోపు అయినా ఇచ్చారా అని అన్నారు.

ఇప్పటికైనా సీఆర్డీఏ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకుని రాజధాని పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ జీతాలు ఇప్పించాలని కార్మికులకు రక్షణ చర్యలు చేపట్టాలని పని భద్రత కల్పించాలని రవి డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments