Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేతలు నిద్రపోతున్నారా? నటిస్తున్నారా? : సీపీఐ

BJP leaders
Webdunia
శనివారం, 25 జులై 2020 (09:50 IST)
రాష్ట్ర బీజేపీ నేతలు నిద్రపోతున్నారా? లేక నిద్ర నటిస్తున్నారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. అమరావతి రాజధాని, పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లు వంటి అంశాలు రాష్ట్రంలో పెను వివాదాల్ని సృష్టిస్తున్నాయన్నారు.

ఈ అంశాలపై జీవీఆర్ శాస్త్రి విశ్లేషణ చేస్తూ ప్రధాని కార్యాలయానికి లేఖ పంపారని రామకృష్ణ తెలిపారు. ఆయన రాసిన లేఖపై ప్రధాని కార్యాలయం ఆరా తీస్తోందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రతినిధులుగా ఉన్న రాష్ట్ర బీజేపీ నేతలు ఈ అంశాలపై ఒక్కసారైనా కేంద్రం వద్ద ఇప్పటివరకు నోరు మెదపలేదన్నారు.

ప్రధానికి రాష్ట్ర బీజేపీ నేతలు కనీసం ఒక్క లేఖ కూడా రాయలేదన్నారు. ఏపీకి చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇప్పటికైనా మేల్కొని అమరావతి రాజధానిగా కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments