Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీం జగన్‌కు ప్రశంసలు, ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (11:15 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కుయ్‌కుయ్ మంటూ ప్రసంగాల్లో తాను ప్రవేశపెట్టిన అంబులెన్స్ విధానాన్ని చూచి ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి హర్షం వ్యక్తం చేసారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ 104, 108 అంబులెన్స్ ద్వారా సేవలందించేందుకు ఏకంగా 1088 వాహనాలను ప్రారంభించారు.
 
వీటిని ప్రారంభించిన రెండవ రోజే చిత్తూరు జిల్లాలో గర్భవతియైన ఓ మహిళ నేరుగా 108లో ఆస్పత్రికి వెళ్తూ అందులోనే పురుడు పోసుకుంది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. మరి ఇలాంటి మేలు జరిగితే ఎవరు మెచ్చుకోకుండా ఉండగలరు. అందుకే అరబిందో ఫార్మా సీఓఒ సాయిరామ్ స్వరూప్ జగన్ పైన ప్రశంసల వర్షం కురిపించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments