Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుషికొండ ప్యాలెస్.. సీఎం క్యాంప్ ఆఫీస్ అవుతుందా.. డ్రోన్ ఫోటోలు వైరల్

సెల్వి
శనివారం, 2 మార్చి 2024 (09:05 IST)
RishiKonda
ఏపీ టూరిజం చేపట్టిన రుషికొండ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో వివాదాస్పదంగా మారింది. అయితే ప్యాలెస్ లాంటి రుషికొండ భవనాలను ఇటీవలే ఏపీ టూరిజం మంత్రి రోజా ప్రారంభించారు. దీనిని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చవచ్చని ఆమె పేర్కొన్నారు. 
 
అంతకుముందు, భవనాల చిత్రాలను విడుదల చేయలేదు. ప్రారంభోత్సవం రోజున మీడియాను కూడా అనుమతించలేదు. అయితే రుషికొండ ప్యాలెస్‌కు సంబంధించిన ఫోటోలను డ్రోన్ వీడియో విడుదలైంది. ఈ వీడియోలో భవనం లైట్లతో ఓ వెలుగు వెలిగిపోతోంది. ప్యాలెస్ లా కనిపించే ఫోటోలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
రుషికొండ భవనాలను సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భావిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రారంభోత్సవం సందర్భంగా రోజా చేసిన తాజా వ్యాఖ్యలు కొనసాగుతున్న వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments