ఏపీలో గ్రూపు-1, గ్రూపు-2 పోస్టుల భర్తీకి పచ్చజెండా

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (11:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూపు-1, గ్రూపు-2 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 597 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్నారు. గ్రూపు-1లో 89, గ్రూపు-2లో 508 పోస్టులను అర్హత కలిగిన అభ్యర్థులను భర్తీ చేయనున్నారు. 
 
గ్రూపు-1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్సీ కేటగిరీ-2, అసిస్టెంట్ కమిషనర్ (ఎస్టీ), అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులతో సహా పలు ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదేవిధంగా గ్రూపు-2 విభాగం కింద డిప్యూటీ తాహశీల్దార్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2తో సహా పలు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అనుమతి అమజూరైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments