Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో గ్రూప్-IV జాబ్స్: 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (10:39 IST)
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో రెవెన్యూ శాఖలోని 670 జూనియర్‌ అసి స్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, దేవదాయ శాఖలోని 60 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.
 
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దరఖాస్తు ఫీజు చెల్లింపునకు జనవరి 28 తుది గడువుగా ఇచ్చారు. 
 
మొదట విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం జనవరి 19తో ఈ గడువు ముగియనుంది. అయితే అభ్యర్థుల సౌకర్యార్థం దరఖాస్తు గడువును పొడిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments