Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా.. కారణం అదే

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (11:45 IST)
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా పడ్డాయి. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూల నేపథ్యంలో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేశారు. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్‌ను జూన్ తొలి వారానికి వాయిదా వేసింది. ఇందులో భాగంగా జూన్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. 
 
2022 సివిల్స్ ఫేజ్-3 ఇంటర్వ్యూలు.. ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు జరగనున్నాయి. ఈ షెడ్యూల్ ను యూపీఎస్సీ తాజాగా ప్రకటించడంతో గ్రూప్-1 మెయిన్స్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని ఏపీపీఎస్పీ తెలిపింది. అభ్యర్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఏపీపీఎస్పీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments