Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు విజ్ఞప్తి.. ఇప్పట్లో అంతరాష్ట్ర సర్వీసులు లేనట్లే!

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (09:30 IST)
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పట్లో అంతరాష్ట్ర బస్సు సర్వీసుల రాకపోకలు సాగేలా కనిపించడం లేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలు లేకపోవడమే మేలని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర సర్వీసులు నడిపే విషయమై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఒక దఫా చర్చించారు. మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు.

అయితే ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశం బుధవారం జరగాల్సి ఉంది.

అనివార్య కారణాల వల్ల సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో బస్సు సర్వీసులను ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పుడు ప్రారంభించడం శ్రేయస్కరం కాదనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments