Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు విజ్ఞప్తి.. ఇప్పట్లో అంతరాష్ట్ర సర్వీసులు లేనట్లే!

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (09:30 IST)
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పట్లో అంతరాష్ట్ర బస్సు సర్వీసుల రాకపోకలు సాగేలా కనిపించడం లేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలు లేకపోవడమే మేలని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర సర్వీసులు నడిపే విషయమై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఒక దఫా చర్చించారు. మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు.

అయితే ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశం బుధవారం జరగాల్సి ఉంది.

అనివార్య కారణాల వల్ల సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో బస్సు సర్వీసులను ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పుడు ప్రారంభించడం శ్రేయస్కరం కాదనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments