Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ఏపీలో ఉద్యోగ సంఘాల సమ్మె : షాకిచ్చిన ట్రెజరరీ సర్వీసెస్

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (07:17 IST)
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు మంగళవారం నుంచి సమ్మెకు దిగుతున్నాయి. అయితే, ఈ సమ్మెకు మాత్రం దూరంగా ఉండాలని ఏపీ ట్రెజరరీ సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయించింది. మంగళవారం నుంచి ఏపీ ఉద్యోగ సంఘాలు చేపట్టే సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు ఏపీ ట్రెజరరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రవికుమార్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుడూ, పీఆర్సీ విషయంలో ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు అతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని తెచ్చేది మేమే.. కూల్చేది మేమే అన్న చందంగా ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం మంచిదికాదన్నారు. పైగా, ఇది అనేక విమర్శలకు దారితీస్తుందన్నారు. 
 
ముఖ్యంగా, ఒక్కో ఉద్యోగి కుటుంబానికి ఐదు ఓట్లు ఉన్నాయంటూ బెదిరించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. ఇప్పటివరకు సార్ సార్ అంటూ ప్రభుత్వం పెద్దలను బతిమాలుకున్న ఆయన ఇపుడు ఒక్కసారిగా ఇలా ఫ్లేటు ఫిరాయించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments