Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఎస్ఈ పరీక్షలు ఎపుడు?

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (11:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పాఠశాలలు సక్రమంగా జరగకపోయినప్పటికీ.. పాఠ్యాంశాల బోధన పూర్తికాకపోయినప్పటికీ మే నెలలో పదో తరగతి (ఎస్ఎస్ఈ) పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
 
ఇందుకోసం పరీక్షల షెడ్యూల్‌కు సిద్ధం కావడానికి వ్యూహాలను రూపొందిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏపీ ఎస్ఎస్ఈ బోర్డు ఏప్రిల్ లేదా మే చివరి నాటికి పదో తరగతి పరీక్షలను నిర్వహించే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాల సమాచారం. 
 
అక్టోబర్‌లో విద్యా సంవత్సరం ప్రారంభమై ఏప్రిల్ నెలాఖరు నాటికి విద్యా సంవత్సరం పూర్తవుతుంది. మార్చి నెలాఖరులోగా పూర్తి సిలబస్‌ను పూర్తి చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు, మేలో ఎస్‌ఎస్‌సీ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments