Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.10 లక్షల లంచం.. స్టింగ్ ఆపరేషన్‌‍లో అడ్డంగా చిక్కిన ఏపీ ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్!

ఎంసెట్ ప్రశ్నాపత్రం 2 లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదుపుతోంది. ఇంతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ బోగోతం బహిర్గతమైంది.

Webdunia
గురువారం, 28 జులై 2016 (15:42 IST)
ఎంసెట్ ప్రశ్నాపత్రం 2 లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదుపుతోంది. ఇంతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ బోగోతం బహిర్గతమైంది. ఈయన గారు... పాఠశాలల యాజమాన్యాల నుంచి రూ.10 లక్షల లంచం పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. గురువారం వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ప్రసన్న కుమార్ కొనసాగుతున్నారు. ప్రతి యేడాది బీఈడీ కాలేజీల నుంచి వెరిఫికేషన్‌కు సంబంధించి ప్రతి విద్యార్థి నుంచి వెయ్యి రూపాయల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయలు లంచం స్వీకరిస్తూ వచ్చారు. 
 
ఈ విషయం ఏసీబీ అధికారులకు చేరింది. దీంతో ఏసీబీ బాస్ పూనం మాలకొండయ్య ఆదేశాల మేరకు ప్రసన్నకుమార్‌పై నిఘా వేసిన డీఎస్పీ రమాదేవి రెడ్ ఆయనను హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బీఎడ్, డీఎడ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో జాయినయ్యే ప్రతి విద్యార్థి నుంచి వెయ్యి రూపాయల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయల నుంచి వసూలు చేస్తూ పట్టుబడ్డారు. ఆయనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments