Webdunia - Bharat's app for daily news and videos

Install App

10వ తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా... బాలికలదే పైచేయి, ఫలితాల కోసం క్లిక్ చేయండి

రాష్ట్రంలో టెన్త్ పరీక్షా ఫలితాలను శనివారం సాయంత్రం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఈ ఫలితాల ఉత్తీర్ణత 91.92 శాతంగా నమోదైంది. గత యేడాదితో పోల్చితే ఈ ఏడాద

Webdunia
శనివారం, 6 మే 2017 (15:47 IST)
రాష్ట్రంలో టెన్త్ పరీక్షా ఫలితాలను శనివారం సాయంత్రం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఈ ఫలితాల ఉత్తీర్ణత 91.92 శాతంగా నమోదైంది. గత యేడాదితో పోల్చితే ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం తగ్గింది. 2.60 శాతం మేర ఉత్తీర్ణత తగ్గింది.
 SSC ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 
4102 పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం 100 కి 100 శాతంగా వున్నట్లు మంత్రి తెలిపారు.  తూర్పు గోదావరి జిల్లా ఉత్తీర్ణత శాతంలో అగ్రస్థానంలో వుండగా చిత్తూరు జిల్లా చివరి స్థానంలో వుంది.
 
10వ తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments