Webdunia - Bharat's app for daily news and videos

Install App

10వ తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా... బాలికలదే పైచేయి, ఫలితాల కోసం క్లిక్ చేయండి

రాష్ట్రంలో టెన్త్ పరీక్షా ఫలితాలను శనివారం సాయంత్రం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఈ ఫలితాల ఉత్తీర్ణత 91.92 శాతంగా నమోదైంది. గత యేడాదితో పోల్చితే ఈ ఏడాద

AP SSC
Webdunia
శనివారం, 6 మే 2017 (15:47 IST)
రాష్ట్రంలో టెన్త్ పరీక్షా ఫలితాలను శనివారం సాయంత్రం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఈ ఫలితాల ఉత్తీర్ణత 91.92 శాతంగా నమోదైంది. గత యేడాదితో పోల్చితే ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం తగ్గింది. 2.60 శాతం మేర ఉత్తీర్ణత తగ్గింది.
 SSC ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 
4102 పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం 100 కి 100 శాతంగా వున్నట్లు మంత్రి తెలిపారు.  తూర్పు గోదావరి జిల్లా ఉత్తీర్ణత శాతంలో అగ్రస్థానంలో వుండగా చిత్తూరు జిల్లా చివరి స్థానంలో వుంది.
 
10వ తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments