Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి కొడాలి నానికి నిమ్మగడ్డ షాక్ : షోకాజ్ నోటీస్ జారీ

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (12:23 IST)
ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తేరుకోలేని షాకిచ్చారు. మంత్రి కొడాలి నాని గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కించపరుస్తు వ్యాఖ్యలు చేయడంపై సీరియస్ అయ్యింది. 
 
మీడియాలో ప్రసారమైన ఫుటేజీని పరిశీలించిన ఎన్నికల కమిషన్.. పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల లోపు వ్యక్తిగతంగా గాని, ప్రతినిధి ద్వారా గాని వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. లేని పక్షంలో తగిన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని పేర్కొంది. 
 
వాస్తవానికి గత కొంతకాలంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నిమ్మగడ్డను కూడా పిచ్చాసుపత్రికి పంపాలంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments