Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థల బంద్.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (15:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థలు మూతపడనున్నాయి. ఈ నెల 5వ తేదీన స్కూల్స్‌ను మూసివేతకు అఖిల భారత విద్యార్థి సంస్థ (ఏబీవీపీ) పిలుపునిచ్చింది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఈ బంద్‌ను నిర్వహిస్తున్నామని ఏబీవీపీ ప్రతినిధులు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడ టీచర్ల నియామకం చేపట్టాలని వారు పిలుపునిచ్చారు. వీటితో పాటు మరికొన్ని డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. 
 
ఇటీవలి కాలంలో పేద, మధ్యతరగతి ప్రజలకు పిల్లల చదువులు మరింత భారంగా మారాయి. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం అంటూ భారీ స్థాయిలో వసూళ్ళకు పాల్పడుతూ మోయలేని భారాన్ని మోపుతున్నాయని తెలిపారు. 
 
పైగా, ఫీజుల వసూలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ ఒకటిని కూడా ఉల్లంఘిస్తున్నాయని తెలిపింది. ఒక్క ఫీజులు మాత్రమే కాకుండా డొనేషన్, కల్చరల్ యాక్టివిటీస్ పేరుతో పెద్ద ఎత్తున తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క‌మ‌ల్ హాస‌న్‌, శంకర్ ల భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈసారి హైద‌రాబాద్‌లో

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments