Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోనసీమ అల్లర్లు - కొనసాగుతున్న అరెస్టులు - 4 మండలాల్లో పునరుద్ధరణ

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (07:38 IST)
కోనసీమలో హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేసే పనిలో పోలీసులు నిమగ్నమైవున్నారు. ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేసిన పోలీసులు.. ఈ అల్లర్లతో సంబంధం ఉన్న మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నారు. 
 
మరోవైపు, జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఇంటర్నెట్ సేవలను దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు. ఈ హింస చెలరేగిన తర్వాత అమలాపురంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇపుడు పరిస్థితులు చక్కబడటంతో క్రమంగా పునరుద్ధరిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, మంగళవారం సఖినేటిపల్లి మల్కిపురం, ఆత్రేయపురం, ఐ పోలవరం మండలాల్లో ఇంటర్నెట్ సేవలను పోలీసులు పునరుద్ధరించారు. జిల్లాలోని మరో 12 మండలాల్లో ఇంటర్నెట్ సేవల రద్దును మరో 24 గంటల పొడగించారు. 
 
మరోవైపు, ఈ అల్లర్లలో పాత్ర ఉందని భావించి అరెస్టు చేస్తున్న వారి సంఖ్య 71కు చేరింది. మరింత మంది అనుమానితులను అరెస్టు చేసే శగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments