Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యా మోదీ... అదే నోటితో ప్రత్యేక హోదా కూడా ప్రకటించవయ్యా... మీ ఒక్క మాట చాలు కదా...!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త చర్చ మొదలయ్యింది. అదేమిటయ్యా అంటే, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన రూ. 500, రూ. 1000 నోట్లను నవంబరు 8న ఒకే ఒక్క ప్రకటనతో రద్దు చేసేసి ఆ స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నట్ల

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (16:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త చర్చ మొదలయ్యింది. అదేమిటయ్యా అంటే, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన రూ. 500, రూ. 1000 నోట్లను నవంబరు 8న ఒకే ఒక్క ప్రకటనతో రద్దు చేసేసి ఆ స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఆయన అలా చెప్పిన మరుక్షణం పాత నోట్లు రద్దయిపోయాయి. దీనితో దేశంలోని ప్రజలంతా ఇపుడు బ్యాంకుల ముందు కొత్త నోట్ల కోసం క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి తలెత్తింది. నల్లధనం వెలికి తీసేందుకు ఈ చర్య అని ప్రధాని చెప్పారు. ప్రజలు కూడా సరేనని కష్టాలు పడుతున్నారు. 
 
ఐతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనం ఓ మాట అంటున్నారు. ఒకే ఒక్క మాటతో రూ. 500, రూ. 1000 నోట్లను మటాష్ చేసేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదే నోటితో ఏపీకి ప్రత్యేక హోదా కూడా ఇచ్చేయవచ్చు కదా... ఆయన మాటకు తిరుగులేదని తేలిపోయింది. కాబట్టి అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ఇచ్చేస్తున్నట్లు ప్రకటిస్తే ప్రధాని మోదీకి పాలాభిషేకం చేస్తామంటున్నారు. మరి మోదీ ఏం చేస్తారో?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments