Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జ‌గ‌న్ ని అభినందించిన ఏపీ ఎంపీడీవోల సంఘం

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (19:19 IST)
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌, ఏపీ ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు ప్ర‌త్యేకంగా అభినందించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎంపీడీవోల పదోన్నతికి అడ్డంకిగా ఉన్న సమస్యను, వన్‌ టైం మేజర్‌ విధానం ద్వారా పరిష్కరిస్తూ, ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా ఎంపీడీవోలకు పదోన్నతి అవకాశాలు రావడమే కాక, పంచాయతీ రాజ్‌ శాఖలోని ఎంపీడీవో దిగువ స్ధాయిలోని 12 కేడర్లకు చెందిన వేలాది మంది ఉద్యోగులకు కూడా పదోన్నతి అవకాశాలు మెరుగుపడనున్నాయని ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు సీఎంకి వివరించారు.

ముఖ్యమంత్రిని సత్కరించిన వారిలో ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య, ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు జీ.వీ.నారాయణ రెడ్డి, కే.శ్రీనివాస రెడ్డి, కే.ఎన్‌.వీ.ప్రసాదరావు, నాతి బుజ్జి త‌దిత‌రులున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments