Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా ఆరాధించండి... ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (16:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వేణుగోపాలకృష్ణ ఆదిలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మనస్పూర్తిగా ఆరాధించాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. 
 
ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, జర్నలిస్టులకు పలు సూచనలు చేశారు. జర్నలిస్టుల సమస్యలు తీరాలంటే సీఎం జగన్‌ను ఆరాధించాలని కానీ ఆరా తీయొద్దంటూ సలహాలిచ్చారు. ఆరాతీయడమే తమ ఉద్యోమని జర్నలిస్టులు మంత్రికి సమాధానమిచ్చారు. 
 
పైగా, "సీఎం జగన్‌ను ఆరాధించాను కాబట్టే తనకు మంత్రి పదవి వచ్చిందన్నారు. అలాగే, చిత్తశుద్ధితో ఆరాధిస్తే మీ కల నెరవేరుతుంది" అంటూ సలహా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments