Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులు క్షేమం : ఏపీ మంత్రి సురేష్

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (18:45 IST)
ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఉక్రెయిన్, రష్యా దేశాలమధ్య యుద్ధం జరుగుతుంది. ఇది భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులపై విదేశీ విద్యార్థులు, ప్రజలు, దౌత్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, తెలుగు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులపై ఏపీ మంత్రి సురేష్ ఫోనులో మాట్లాడారు. వారంతా క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు. తెలుగు విద్యార్థుల కోసం సీఎం జగన్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని గుర్తుచేశారు. 
 
విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో విమాన సర్వీసులు రద్దయ్యాయని వెల్లడించారు. విద్యార్థుల కోసం నోడల్ అధికారి, స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్టు చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అధికారులను అప్రమత్తం చేశామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments