Webdunia - Bharat's app for daily news and videos

Install App

సభలో వైసిపీ లేకపోవడంతో కిక్ లేదు... మంత్రి సోమిరెడ్డి

శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. సభలో చర్చలు సజావుగా జరుగుతున్నట్లు తెలిపారు.

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (21:42 IST)
శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. సభలో చర్చలు సజావుగా జరుగుతున్నట్లు తెలిపారు. 
 
శాసనసభలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు  లేకపోవటంతో కిక్ లేదన్నారు. రాజకీయ పార్టీల సిద్దాంతాలు మారిపోయాయని,  కొత్తపుంతలు తోక్కుతున్నాయని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపవద్దని మాత్రమే తాము కోరుతున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments