Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ మరణానికి కారకులైనవారే ఆయన విగ్రహానికి దండలు వేసి పొగుడుతున్నారు: బాబుపై రోజా ఫైర్

Webdunia
శనివారం, 28 మే 2022 (18:53 IST)
ఎన్టీఆర్ మరణానికి కారకులైనవారే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి దండం పెడుతూ పొగుతున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు.


టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారిని పొగుడుతుంటే ఏమనాలో అర్థం కావడంలేదన్నారు. ఎన్టీ రామారావు మరణానికి చంద్రబాబే కారణమని అన్నారు.

 
శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడానికే నాయుడు, టీడీపీ నేతలు మహానాడును ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాలను విశ్లేషించుకని తప్పులను సరిదిద్దుకోకుండా జగన్ మోహన్ రెడ్డిపై విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు.

 
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు చంద్రబాబు సీఎంకు కృతజ్ఞతలు చెప్పకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments