Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ మరణానికి కారకులైనవారే ఆయన విగ్రహానికి దండలు వేసి పొగుడుతున్నారు: బాబుపై రోజా ఫైర్

Webdunia
శనివారం, 28 మే 2022 (18:53 IST)
ఎన్టీఆర్ మరణానికి కారకులైనవారే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి దండం పెడుతూ పొగుతున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు.


టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారిని పొగుడుతుంటే ఏమనాలో అర్థం కావడంలేదన్నారు. ఎన్టీ రామారావు మరణానికి చంద్రబాబే కారణమని అన్నారు.

 
శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడానికే నాయుడు, టీడీపీ నేతలు మహానాడును ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాలను విశ్లేషించుకని తప్పులను సరిదిద్దుకోకుండా జగన్ మోహన్ రెడ్డిపై విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు.

 
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు చంద్రబాబు సీఎంకు కృతజ్ఞతలు చెప్పకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments