Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రెండు పత్రికల పనిబట్టేందుకే ఆ జీవో : మంత్రి పేర్ని నాని

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (09:16 IST)
ఆ రెండు పత్రికా సంస్థల అధిపతుల పనిబట్టేందుకే జీవో 2430ను తెచ్చినట్టు ఏపీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఏపీ సర్కారు తెచ్చిన ఈ జీవోపై ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
 
దీనిపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, వైఎస్‌ జెయింట్ పర్సనాలిటీ కాబట్టి అప్పట్లో ఆర్కే, రామోజీరావులను ఎదుర్కోగలిగారన్నారు. ఆర్కే, రామోజీరావు తనను అడ్డుకోవడమేంటని వైఎస్‌ జీవో 938 తెచ్చారని పేర్కొన్నారు. 
 
ఆ తర్వాత ఆయన జీవోను అబయన్స్‌లో పెట్టారని అన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం కాళ్ల పారాణి ఆరనే లేదు.. తమపై ఆంధ్రజ్యోతి, ఈనాడు దాడి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
వాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలియకే కొత్త జీవో తెచ్చామని చెప్పారు. తనకు కోటి రూపాయలు పెట్టినా రాని పబ్లిసిటీ.. ఆంధ్రజ్యోతి ఆర్కే వీకెండ్‌ కామెంట్‌లో నా పేరు ప్రస్తావించడం వల్ల వచ్చిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments