Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై రాష్ట్రంలో పవర్ హాలిడేలు ఉండవు : మంత్రి పెద్దిరెడ్డి

Webdunia
మంగళవారం, 10 మే 2022 (16:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. దీంతో గృహాలతో పాటు వాణిజ్య, వ్యవసాయ రంగాలకు సరఫరా చేసే విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తున్నారు. కరెంట్ లేక సాధారణ జనం, రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. 
 
ఇకపై రాష్ట్రంలో పవర్ హాలిడేలు ఉండవని తెలిపారు. అలాగే, ఆయా కేటగిరీలకు చెందిన పరిశ్రమలకు విద్యుత్ వినియోగానికి సంబంధించిన పరిమితులను కూడా సడలిస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం తగ్గిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 180 మిలియన్ యూనిట్లుగా ఉందని, విద్యుత్ వినియోగం తగ్గిన నేపథ్యంలో పరిశ్రమలు మరింత మేర విద్యుత్‌ను అందించనున్నాయని తెలిపారు. 
 
అన్ని రకాల పరిశ్రమలకు 70 శాతం విద్యుత్ వినియోగం అనుమతిస్తున్నామని, ఫుడ్‌ప్రాసెసింగ్, కోల్డ్‌స్టోరేజీలకు 100 శాతం కరెంట్‌కు అనుమతి ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments