Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకరుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి...

వరుణ్
బుధవారం, 19 జూన్ 2024 (15:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకరుగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆయనకు శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వయంగా ఫోన్ చేసి ప్రొటెం స్పీకరుగా వ్యవహించాలని గోరంట్లను కోరారు. పయ్యావుల ప్రతిపాదనకు బుచ్చయ్య చౌదరి అంగీకారం తెలిపారు. ప్రొటెం స్పీకరుగా గురువారం ఆయనతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 
 
ఈ నెల 21వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. దీంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సీఎం చంద్రబాబు తర్వాత అత్యధికంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. కాగా, స్పీకర్ పదవికి టీడీపీకి చెందిన మరో సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేసిన విషయం తెల్సిందే. డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేన మహిళా ఎమ్మెల్యే లోకం మాధవికి ఇవ్వనున్నట్టు ప్రచారం సాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments