Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదయాత్ర కాదు.. పనికిరాని యాత్ర - జగన్ పైన పరిటాల సునీత ఫైర్

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు మంత్రి పరిటాల సునీత. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సునీత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. వై.ఎస్.జగన్ చేస్తోంది పాదయాత్ర కాదని, పనికిరాని యాత్ర అని విమర్స

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (22:21 IST)
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు మంత్రి పరిటాల సునీత. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సునీత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. వై.ఎస్.జగన్ చేస్తోంది పాదయాత్ర కాదని, పనికిరాని యాత్ర అని విమర్సించారు. చంద్రబాబును తిట్టేందుకు పాదయాత్ర జగన్ చేపట్టారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ఎంత బురద చల్లాలని జగన్ ప్రయత్నించినా ఫలితం ఉండదన్నారు పరిటాల సునీత.
 
ముందస్తు ఎన్నికలు వచ్చినా గెలుపు తమదేనని, జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కేంద్రం నుంచి అనుకున్న స్థాయిలో నిధులు రాకున్నా.. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా ఎపిలో అభివృద్ధిని మాత్రం చంద్రబాబునాయుడు కొనసాగిస్తున్నారన్నారు మంత్రి పరిటాల సునీత. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments