పాదయాత్ర కాదు.. పనికిరాని యాత్ర - జగన్ పైన పరిటాల సునీత ఫైర్

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు మంత్రి పరిటాల సునీత. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సునీత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. వై.ఎస్.జగన్ చేస్తోంది పాదయాత్ర కాదని, పనికిరాని యాత్ర అని విమర్స

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (22:21 IST)
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు మంత్రి పరిటాల సునీత. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సునీత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. వై.ఎస్.జగన్ చేస్తోంది పాదయాత్ర కాదని, పనికిరాని యాత్ర అని విమర్సించారు. చంద్రబాబును తిట్టేందుకు పాదయాత్ర జగన్ చేపట్టారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ఎంత బురద చల్లాలని జగన్ ప్రయత్నించినా ఫలితం ఉండదన్నారు పరిటాల సునీత.
 
ముందస్తు ఎన్నికలు వచ్చినా గెలుపు తమదేనని, జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కేంద్రం నుంచి అనుకున్న స్థాయిలో నిధులు రాకున్నా.. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా ఎపిలో అభివృద్ధిని మాత్రం చంద్రబాబునాయుడు కొనసాగిస్తున్నారన్నారు మంత్రి పరిటాల సునీత. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments