Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిషిత్ కారు ప్రమాదాన్ని వీడియో తీసిన వ్యక్తి.. మీడియాకు అమ్మేందుకు యత్నాలు

ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదాన్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను అమ్మేందుకు మీడియా సంస్థలకు ఫోన్ చేస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాల

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (09:11 IST)
ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదాన్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను అమ్మేందుకు మీడియా సంస్థలకు ఫోన్ చేస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ కారు మెట్రోరైల్ పిల్లర్‌ను ఢీకొన్న విషయం తెల్సిందే. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నిషిత్, అతని స్నేహితుడు రాజా రవిచంద్రలు దుర్మరణం పాలయ్యారు. 
 
అయితే, ఈ ప్రమాద దృశ్యాలను యాదృచ్ఛికంగా ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఇదే తరహాలో చిత్రీకరించారు. ‘ఆ వీడియో నా దగ్గర ఉన్నది కొంటారా’ అంటూ ఓ వార్తా సంస్థకు ఫోన్ చేసిన బేరసారాలకు దిగాడు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments