Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాద్రి రాముడికి బంగారు కిరీటాన్ని కానుకగా ఇచ్చిన ఏపీ మంత్రి!

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (13:02 IST)
భద్రాద్రిలో కొలువైవున్న సీతారామచంద్ర స్వాముల వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని బంగారు కిరీటాన్ని కానుకగా బహుకరించారు. మొత్తం 13 లక్షల రూపాయల వ్యయంతో ఈ కిరీటాన్ని తయారు చేయించి అందజేశారు. తన కుటుంబ సభ్యులతో సమేతంగా స్వామి క్షేత్రానికి చేరుకున్న కొడాలి నాని..  ఆలయ అర్చకులకు బంగారు కిరీటాన్ని అందజేశారు. 
 
ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలకు చెందిన ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు చెప్పారు అలాగే, తమ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరింత శక్తినివ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments