Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఒక్క పాఠశాల కూడా మూసివేయలేదు : మంత్రి బొత్స

Webdunia
శనివారం, 16 జులై 2022 (16:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూసివేయలేదని ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పాఠశాలల విలీనం పేరుతో రాష్ట్రంలోని అనేక పాఠశాలను మూసివేస్తున్నారు. దీంతో విద్యార్థులు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల టీసీలను తీసుకుని తమకు సమీపంలోని ప్రైవేటు పాఠశాలల్లో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎక్కడా ఒక్క పాఠశాలలను మూసివేయలేదని.. అలా ఎక్కడైనా జరిగితే రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా తాను బాధ్యత వహించనున్నట్లు తెలిపారు. 3, 4, 5 తరగతుల విలీనం తర్వాత ఫౌండేషన్‌ స్కూల్స్ తీసుకొస్తామన్నారు. 
 
విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకొనే జీవో 117కు సవరణ చేసినట్లు చెప్పారు. అలాగే విద్యార్థుల సంఖ్య 21 దాటితే మరో ఎస్జీటీ ఉపాధ్యాయుడిని నియమిస్తామన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 దాటితే ప్రధాన ఉపాధ్యాయుడి నియామకం చేపడుతామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments