Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఒక్క పాఠశాల కూడా మూసివేయలేదు : మంత్రి బొత్స

Webdunia
శనివారం, 16 జులై 2022 (16:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూసివేయలేదని ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పాఠశాలల విలీనం పేరుతో రాష్ట్రంలోని అనేక పాఠశాలను మూసివేస్తున్నారు. దీంతో విద్యార్థులు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల టీసీలను తీసుకుని తమకు సమీపంలోని ప్రైవేటు పాఠశాలల్లో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎక్కడా ఒక్క పాఠశాలలను మూసివేయలేదని.. అలా ఎక్కడైనా జరిగితే రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా తాను బాధ్యత వహించనున్నట్లు తెలిపారు. 3, 4, 5 తరగతుల విలీనం తర్వాత ఫౌండేషన్‌ స్కూల్స్ తీసుకొస్తామన్నారు. 
 
విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకొనే జీవో 117కు సవరణ చేసినట్లు చెప్పారు. అలాగే విద్యార్థుల సంఖ్య 21 దాటితే మరో ఎస్జీటీ ఉపాధ్యాయుడిని నియమిస్తామన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 దాటితే ప్రధాన ఉపాధ్యాయుడి నియామకం చేపడుతామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments