Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా జోలికొస్తే విశాఖలో లేకుండా చేస్తా : గంటాకు స్ట్రాంగ్ వార్నింగ్

Webdunia
సోమవారం, 2 సెప్టెంబరు 2019 (13:52 IST)
మాజీ మంత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావుపై పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. అన్నం పెట్టిన నోళ్లకు సున్న పెట్టే నైజం గంటా శ్రీనివాస్‍ది అని తీవ్రంగా వివర్శించారు. విశాఖ బీచ్ రోడ్డులో దివంగత ముఖ్యమంత్రి  వైఎస్. రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా అవంతి శ్రీనివాస్ నివాళులు అర్పించారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ శివాలెల్తి పోయారు. గంటాను తాను కనీసం మనిషిగా కూడా చూడనంటూ గంటా ఇంకా మంత్రిననే భ్రమలోనే ఉన్నారని అవంతి ఎద్దేవా చేశారు. తన జోలికి వస్తే గంటాను విశాఖలోనే ఉండకుండా చేస్తానని అన్నారు. 
 
గంటాను వ్యక్తిగతంగానూ టార్గెట్ చేశారు అవంతి శ్రీనివాస్. నెల్లూరు మెస్‌లో టికెట్లు అమ్ముకునే బాగోతం తనకు తెలుసనంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలను చూసి వైసీపీ నాయకులే అవాక్కయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments