Webdunia - Bharat's app for daily news and videos

Install App

డా॥ సి నారాయణరెడ్డి మృతికి మంత్రి అఖిలప్రియ సంతాపం

అమరావతి : ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆకస్మిక మృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, తెలుగుభాష, సాంస్కృతిక శాఖల మంత్రి భూమా అఖిలప్రియ సంతాపం వ్యక్తం చేశారు. సినారె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (15:33 IST)
అమరావతి : ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆకస్మిక మృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, తెలుగుభాష, సాంస్కృతిక శాఖల మంత్రి భూమా అఖిలప్రియ సంతాపం వ్యక్తం చేశారు. సినారె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
 
ఇలాంటి సమయంలో వారి కుటుంబసభ్యులకు మనోనిబ్బరాన్ని, గుండె ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తున్నానన్నారు. సాహిత్య రంగంలో సినారె కృషి ఎన్నటికీ మరువలేనిదని మంత్రి కొనియాడారు. అధ్యాపకుడిగా, సాహితీవేత్తగా, కవిగా, సినీ గేయ రచయితగా ఆయన ఎనలేని కృషిచేశారన్నారు. 
 
సినారె మరణం సాహితీ రంగానికి తీరని లోటని మంత్రి అఖిలప్రియ తెలియజేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన చేసిన సేవలు చరిత్రలో మిగిలిపోతాయన్నాని మంత్రి అఖిలప్రియ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments