Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (08:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యలను మరింత కఠినతరం చేయనుంది. ఇప్పటికే పలు ఆంక్షలను విధించి అమలు చేస్తున్న సర్కారు... మంగళవారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయనుంది. ఈ కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుంది. అయితే, అంతర్రాష్ట్ర సరకు రవాణాకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు. 
 
అంతేకాకుండా, సామాజిక కార్యక్రమాలు, మతపరమైన, వివాహాది శుభ కార్యాలలకు పరిమిత సంఖ్యలో అంటే గరిష్టంగా 200 మందికి మంచి పాల్గొనకుండా, హాలులో అయితే వంద మందితో నిర్వహించేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
 
మరోవైపు, సోమవారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు రాష్ట్రంలో కొత్తగా 4,108 మందికి కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే.మొత్తం 22,882 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,018 కొత్త కేసులు, చిత్తూరులో 1,004 చొప్పున పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments